కార్ల మార్కెట్ తరలింపు తో ఊపిరి పీల్చుకొన్న స్థానికులు
- January 03, 2016
అబూ షగర వాసులకు శుభవార్తతో కొత్త ఏడాది ప్రారంభమైంది. 2016 తొలిరోజునే ఉపయోగించబడని 370 కార్లను , ఆ ప్రాంతం నుంచి తరలించడంతో అబూ షగర ఇపుడు ఒక సుందరమైన నూతన శోభను సంతరించుకొంది. గత ఏడాది డిసెంబర్ 31 వ తెదే ఈ కార్ల తొలగింపునకు చివరి రోజుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం స్థానికులకు విదితమే, గత 20 ఏళ్ళుగా అబూ షగర ప్రాంతవాసులకు ఈ గందరగోళ పార్కింగులు ఎంతో చికాకును కల్గిస్తుంది. ఇక్కడ నెలకొని ఉన్న అసౌకర్యాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. " అమ్మకానికి కారు " అంటూ రాసి ఉన్న బోర్డులు పలు దుకాణాలు గజిబిజీగా ఉండేవి. అంతేకాకుండా, వివిధ కార్ల ఏజెంట్లు " కారు కొనండి...కారు కొనండి "
అని బిగ్గరగా కేకలు పెట్టేవారు. ప్రభుత్వం తీసుకొన్న ఒక మంచి నిర్ణయం కారణంగా, ప్రస్తుతం ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా , సుందరంగా రూపుదిద్దుకొంది. అబూ షగర నివాసితులు గతంలో తాము పడుతున్న ఇబ్బందుల గూర్చి షార్జా ప్రభుత్వానికి ఇచ్చిన పిర్యాఢులకు స్పందన రావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









