సౌదీ విమానాశ్రయంపై తిరుగుబాటుదారుల దాడి..- 26 మందికి గాయాలు
- June 13, 2019
రియాద్ : సౌదీ అరేబియాలోని ఆభా అంతర్జాతీయ విమానా శ్రయంపై హౌతీ తిరుగు బాటుదారులు క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది గాయపడ్డారు. క్షతగా త్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సౌదీ సంకీర్ణదళాల కమాండర్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఆభా అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటు దారులు బుధవారం క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది గాయపడ్డారు. వీరిలో విదేశీ ప్రయాణీకులే అధికంగా ఉన్నారు. తిరుగుబాటు దారులు క్షిపణి దాడిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలు ఉపయోగిస్తున్నట్టు సౌదీ అనుమానిస్తున్నది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!