సౌదీ రాయల్ మృతి: కోర్టు వెల్లడి
- June 13, 2019
సౌదీ రాయల్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ ముత్తబ్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావి అల్ సౌద్ మృతి చెందినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. రాయల్ కోర్ట్ నుంచి అందిన సమాచారం మేరకు సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. రియాద్లోని ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్లో ఫ్యునరల్ ప్రేయర్స్ జరుగుతాయి. గురువారం అసర్ ప్రార్థనల అనంతరం ఫ్యునరల్ ప్రేయర్స్ జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు