సౌదీ రాయల్ మృతి: కోర్టు వెల్లడి
- June 13, 2019
సౌదీ రాయల్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ ముత్తబ్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావి అల్ సౌద్ మృతి చెందినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. రాయల్ కోర్ట్ నుంచి అందిన సమాచారం మేరకు సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. రియాద్లోని ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్లో ఫ్యునరల్ ప్రేయర్స్ జరుగుతాయి. గురువారం అసర్ ప్రార్థనల అనంతరం ఫ్యునరల్ ప్రేయర్స్ జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..