సౌదీ రాయల్ మృతి: కోర్టు వెల్లడి
- June 13, 2019
సౌదీ రాయల్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ ముత్తబ్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావి అల్ సౌద్ మృతి చెందినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. రాయల్ కోర్ట్ నుంచి అందిన సమాచారం మేరకు సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. రియాద్లోని ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్లో ఫ్యునరల్ ప్రేయర్స్ జరుగుతాయి. గురువారం అసర్ ప్రార్థనల అనంతరం ఫ్యునరల్ ప్రేయర్స్ జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత









