నారాయణ, నలంద సహా 10 ప్రైవేటు స్కూళ్లను సీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం
- June 15, 2019
ఏపీలో నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.. విశాఖలో నారాయణ, నలంద సహా పది ప్రైవేటు స్కూళ్లను సీజ్ చేసింది. అనుమతులు లేకుండానే స్కూళ్లు నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించిన డీఈవో అనుమతులు లేని జాబితాలో ఉన్న కైలాసమిట్టలోని నారాయణ స్కూల్తోపాటు గాజువాకలోని జాగృతి స్కూల్ సహా పది ప్రైవేటు పాఠశాలలను అధికారులు సీజ్ చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..