మిస్ ఇండియా రన్నరప్గా తెలుగమ్మాయి..
- June 16, 2019మిస్ ఇండియా రన్నరప్గా తెలుగమ్మాయి ఎంపికైంది. తెలంగాణకు చెందిన సంజనా విజ్.. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్కి చెందిన 20 ఏళ్ల సుమన్ రావు సొంతం చేసుకుంది. మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019గా బీహార్కి చెందిన శ్రేయా శంకర్, మిస్ గ్రాండ్ ఇండియా 2019గా ఛత్తీస్గఢ్కి చెందిన శివానీ జాదవ్ నిలిచింది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు