సోమాలియా పై పంజా విసిరిన ఉగ్రవాదులు: 11 మంది మృతి
- June 16, 2019వరుస బాంబు పేలుళ్లతో సోమాలియా దద్దరిల్లింది. సోమాలియా దేశ రాజధాని మొగదీషులోని అధ్యక్ష భవనంతోపాటు మరో చోట సంభవించిన కారుబాంబు పేలుళ్లలో 11 మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయలయ్యాయి. మొదటి పేలుడు అధ్యక్ష భవనం సమీపంలోని తనిఖీ కేంద్రం దగ్గర జరిగిందని.. తొమ్మిది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
రెండో పేలుడు ఘటన ఫోర్ట్ఫీల్డ్ విమానాశ్రయం సమీపంలోని తనిఖీ కేంద్రం దగ్గర సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరో వ్యక్తి దుర్మరణం చెందారు. బాంబు పేలుళ్లకు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థగా అల్ షబాబ్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
2017 అక్టోబర్లో జరిగిన బాంబు పేలుళ్లకు అల్ షబాబ్ సంస్థే కారణం. ఆ ఘటనలో 500 మందికి పైగా మృతి చెందారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్