విజయవంతమైన క్షమాబిక్ష కాలం
- January 04, 2016
అక్రమంగా బహేరిన్లో ఉంటున్న 42 వేలమంది విదేశీ కార్మికులకు 6 నెలల సాధారణ క్షమాబిక్ష లభించినట్లు లబౌర్ మార్కెట్ రెగ్యులేటరి అథారిటీ ముఖ్య కార్య నిర్వహణాధికారి ఒసామా ఆబ్దుల్లహ్ అల్ అబ్సి తెలిపారు.76 శాతం కార్మికులు తమ తమ న్యాయపరమైన పరిస్థితులను సరి చేసుకొని బహేరిన్ రాజ్యంలోనే ఉండేందుకు ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొంటూ , వారు భవిష్యత్తులో ఏమైనా నియమాలను ఉల్లంగిస్తే వారికిఇక క్షమాబిక్ష ఏమాత్రం ఉండదని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ 31 వ తేదీ తర్వాత ' దయాకాలం ' నుంచి 42,019 మంది లబ్ది పొందేరని, వీరిలో 76 శాతం మంది బహేరిన్లో నూతన్ యాజమాన్యాల వద్దకుచేరుకొని తగిన ఉపాధిని పొందేందుకు ఉత్సాహం చూపితే , ఇందులో 24 శాతం మంది తమ తమ స్వంత దేశాలకు వెళ్ళేందుకు సిద్ధపడుతున్నట్లు వివరించారు. క్షమాబిక్ష పొందిన విదేశీ కార్మికులలో బంగ్లాదేశ్ ,ఇండియా , పాకిస్తాన్ వారు ఉన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







