దుబాయ్లో రోడ్డు ప్రమాదం: బస్ డ్రైవర్ కోసం లాయర్ ఏర్పాటు
- June 28, 2019
మస్కట్: దుబాయ్లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్కి ఏడేళ్ళ జైలు శిక్ష పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అబుదాబీలోని ఒమన్ ఎంబసీ, డ్రైవర్ తరఫున లాయర్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. మవసలాత్కి చెందిన బస్సు అతి వేగంతో ఓ హైట్ బ్యారియర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతుల్లో ఎక్కువమంది భారతీయులే. ఏడేళ్ళ జైలు శిక్షతోపాటు, భారీగా బ్లడ్ మనీని కూడా న్యాయస్థానం డ్రైవర్పై విధించింది. ఈ నేపథ్యంలోనే డ్రైవర్ తరఫున లాయర్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







