పూణే :గోడ కూలి 15 మంది మృతి..
- June 29, 2019
వరుణుడు ముంబై నగరాన్ని వణికిస్తున్నాడు. జోరున కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజాజీవనం అస్థవ్యస్థమవుతోంది. ఈనేపథ్యంలో పూణేలోని కుంద్వాలో గోడ కూలి 15 మంది మతి చెందారు. మరికొంత మంది గాయాల పాలయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని కొంధ్వా ప్రాంతంలోని తలాబ్ మసీదు వద్ద 60 అడుగుల ఎత్తులో ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







