పూణే :గోడ కూలి 15 మంది మృతి..
- June 29, 2019వరుణుడు ముంబై నగరాన్ని వణికిస్తున్నాడు. జోరున కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజాజీవనం అస్థవ్యస్థమవుతోంది. ఈనేపథ్యంలో పూణేలోని కుంద్వాలో గోడ కూలి 15 మంది మతి చెందారు. మరికొంత మంది గాయాల పాలయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని కొంధ్వా ప్రాంతంలోని తలాబ్ మసీదు వద్ద 60 అడుగుల ఎత్తులో ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..