చీటింగ్ కేసులో ఇద్దరు భారతీయుల అరెస్ట్
- July 02, 2019
కువైట్ సిటీ: 50 ఏళ్ళ కువైటీ వ్యక్తిని మోసం చేసిన కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాధితుడి నుంచి 20,000 దినార్స్ నిందితులు తెలివిగా లాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. కార్లకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ని విక్రయించే బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నట్లు తనకు తెలిసిన ఇండియన్ ఒకరితో నిందితుడు చెప్పగా, అందులో చాలా అనుభవం వుందని నమ్మించి, తన నుంచి డబ్బు కాజేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, పోలీసులు విచారణ చేపట్టారు. మరోపక్క, చీటింగ్ అనుమానాల నేపథ్యంలో ఇద్దరు ఇండియన్స్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కువైటీ వద్ద నుంచి 7,000 కువైటీ దినార్స్ని నిందితుడు దోచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







