చీటింగ్ కేసులో ఇద్దరు భారతీయుల అరెస్ట్
- July 02, 2019
కువైట్ సిటీ: 50 ఏళ్ళ కువైటీ వ్యక్తిని మోసం చేసిన కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాధితుడి నుంచి 20,000 దినార్స్ నిందితులు తెలివిగా లాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. కార్లకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ని విక్రయించే బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నట్లు తనకు తెలిసిన ఇండియన్ ఒకరితో నిందితుడు చెప్పగా, అందులో చాలా అనుభవం వుందని నమ్మించి, తన నుంచి డబ్బు కాజేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, పోలీసులు విచారణ చేపట్టారు. మరోపక్క, చీటింగ్ అనుమానాల నేపథ్యంలో ఇద్దరు ఇండియన్స్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కువైటీ వద్ద నుంచి 7,000 కువైటీ దినార్స్ని నిందితుడు దోచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







