చీటింగ్ కేసులో ఇద్దరు భారతీయుల అరెస్ట్
- July 02, 2019
కువైట్ సిటీ: 50 ఏళ్ళ కువైటీ వ్యక్తిని మోసం చేసిన కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాధితుడి నుంచి 20,000 దినార్స్ నిందితులు తెలివిగా లాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. కార్లకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ని విక్రయించే బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నట్లు తనకు తెలిసిన ఇండియన్ ఒకరితో నిందితుడు చెప్పగా, అందులో చాలా అనుభవం వుందని నమ్మించి, తన నుంచి డబ్బు కాజేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, పోలీసులు విచారణ చేపట్టారు. మరోపక్క, చీటింగ్ అనుమానాల నేపథ్యంలో ఇద్దరు ఇండియన్స్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కువైటీ వద్ద నుంచి 7,000 కువైటీ దినార్స్ని నిందితుడు దోచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!