ఖరారైన అమిత్ షా తెలంగాణ టూర్..
- July 05, 2019బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారైంది. 6వ తేదీన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా నేరుగా సీఐఎస్ఎఫ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం బాలాపూర్ మండలంలోని కార్యకర్త సోని ఇంటికి నేరుగా వెళ్ళి సబ్యత్వం ఇవ్వనున్నారు. అమిత్ షా తన ఇంటికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది గిరిజన మహిళ సోనీ నాయక్. దశాబ్దాలుగా బీజేపీనే నమ్ముకున్నామని.. ఆ పార్టీతోనే తమకు ఇంటి పట్టాలు వచ్చాయని.. పార్టీ తమకు చేసిన మేలును మరచి పోలేమని.. భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా బీజేపీ కోసం సోనీ నాయక్ పనిచేస్తామన్నారు.
అలాగే ఈ టూర్ పలువురు కీలక నేతలు బీజేపీలొ చేరే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం