కళావాహిని విజయనిర్మల సంతాప సభలో కూలిన టెంట్
- July 06, 2019
హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని సంధ్య కన్వెన్షనల్ సెంటర్లో విజయనిర్మల దశదినకర్మ కార్యక్రమం, సంతాప సభ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. ఐతే ఈ కార్యక్రమంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. అతిథుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. అతిథులు అక్కడికి చేరుకోకముందే ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







