శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత
- July 08, 2019
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. మలేషియా నుంచి అక్రమంగా తరలిస్తుండగా 150 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ డీఆర్ఐ అధికారులు. ఎయిర్పోర్ట్లోని కార్గోలో ఈ గోల్డ్ను గుర్తించారు. ఆర్బీఐ అనుమతి లేని ఓ ఏజెన్సీ బంగారాన్ని తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై ఎయిర్పోర్టు అధికారులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







