పరిమితి కాలానికి ప్రత్యేక రాయితీను ప్రకటించిన ఎమరేట్స్
- January 06, 2016
ఒక పరిమిత సమయం వరకు ప్రయాణికుల , వ్యాపార , ఆర్ధిక తరగతి విమాన ప్రయాణానికి ప్రత్యేక రాయితీను ఎమరేట్స్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ విమాన టికెట్ బుకింగ్ జనవరి 18వ తేదీ వరకు ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 18వ తేదీ లోపు ప్రయాణించేవారికి ఈ బుకింగ్ వ్యవధి వర్తిస్తుంది. దుబాయ్ నుంచి మధ్య తూర్పు మరియు ఆసియా గమ్యస్థానాలకు 650 దినార్లతో ప్రయాణించవచ్చు. మస్కట్ నుంచి కరాచికు 935 దినార్లు , దుబాయ్ నుంచి ముంబైకు 1025 దినార్లు, దుబాయ్ నుంచి మనీలకు 2,205 దినార్లు, దుబాయ్ నుంచి కౌలాలంపూర్ కు 2,245 దినార్లు విమాన ప్రయణానికి ఖర్ఛు కానుంది. అలాగే, యూరోప్ దేశాలకు ప్రత్యేక రాయితీ ఈ విధంగా ఉంది .దుబాయ్ నుంచి మ్యూనిచ్ కు 2,625 దినార్లు, దుబాయ్ నుంచి బార్సిలోనా కు 2,815 దినార్లు , దుబాయ్ నుంచి పారిస్ కు 3,695 దినార్లు, దుబాయ్ నుంచి నార్త్ సెంట్రల్ అమేరికా నగరాలకు , లాస్ ఏంజెల్స్ కు 4,945 దినార్లు, పనామా నగరానికి 6,345 దినార్లుగా ఉందని ఎమరేట్స్ ఎగ్జీక్వుటేవ్ ఉప అధ్యక్షుడు తిఎర్రి అన్తినోరి తెలిపారు. 2016 లో జరిగే అన్ని ప్రయాణాలు ఈ ప్రత్యేక రాయితీ కాలంలో వేగం పునజుకొనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









