119 ఇళ్ళ నుంచి బ్యాచిలర్స్ని ఖాళీ చేయించిన అధికారులు
- August 05, 2019
కువైట్ సిటీ: బ్యాచిలర్ ఎవిక్షన్ పేరుతో నిర్వహఙంచిన క్యాంపెయిన్లో 119 ఇళ్ళ నుంచి బ్యాచిలర్స్ని ఖాళీ చేయించడం జరిగింది. జులై 19లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందస్తుగా ఇంటి యజమానులకు వార్నింగ్స్ ఇచ్చి, కార్యక్రమాన్ని ప్రారంభించామని అధికారులు తెలిపారు. కువైట్ మునిసిపాలిటీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, తొలుత వాటర్నీ ఎలక్ట్రిసిటీనీ బంద్ చేసి, ఆ తర్వాత మొత్తం 558 ఇళ్ళను తనిఖీలు ఇన్స్పెక్టర్స్తో తనిఖీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ క్యాంపెయిన్ ఇక ముందు కూడా కొనసాగుతుందని అధికారులు వివరించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్వ ఆటర్, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ)తో కలిసి ఈ క్యాంపెయిన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







