119 ఇళ్ళ నుంచి బ్యాచిలర్స్‌ని ఖాళీ చేయించిన అధికారులు

- August 05, 2019 , by Maagulf
119 ఇళ్ళ నుంచి బ్యాచిలర్స్‌ని ఖాళీ చేయించిన అధికారులు

కువైట్‌ సిటీ: బ్యాచిలర్‌ ఎవిక్షన్‌ పేరుతో నిర్వహఙంచిన క్యాంపెయిన్‌లో 119 ఇళ్ళ నుంచి బ్యాచిలర్స్‌ని ఖాళీ చేయించడం జరిగింది. జులై 19లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందస్తుగా ఇంటి యజమానులకు వార్నింగ్స్‌ ఇచ్చి, కార్యక్రమాన్ని ప్రారంభించామని అధికారులు తెలిపారు. కువైట్‌ మునిసిపాలిటీ పబ్లిక్‌ రిలేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, తొలుత వాటర్‌నీ ఎలక్ట్రిసిటీనీ బంద్‌ చేసి, ఆ తర్వాత మొత్తం 558 ఇళ్ళను తనిఖీలు ఇన్‌స్పెక్టర్స్‌తో తనిఖీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ క్యాంపెయిన్‌ ఇక ముందు కూడా కొనసాగుతుందని అధికారులు వివరించారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌వ ఆటర్‌, మినిస్ట్రీ ఆఫ్‌ జస్టిస్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ మరియు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఇన్ఫర్మేషన్‌ (పిఎసిఐ)తో కలిసి ఈ క్యాంపెయిన్‌ని చేపట్టారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com