ఈద్ అల్ అదా: దుబాయ్లో ఫ్రీ పార్కింగ్ ప్రకటన
- August 06, 2019దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో ఫ్రీ పార్కింగ్ని ప్రకకటించింది. మల్టీ లెవల్ పార్కింగ్ టెర్మినల్స్ మినహా అన్ని పార్కింగ్ జోన్స్ ఆగస్ట్ 10 నుంచి 13 వరకు ఉచితం. కాగా, ఈద్ అల్ అధా నేపథ్యంలో మెట్రో రైళ్ళ వేళల్లోనూ మార్పుల్ని చేర్పుల్ని ప్రకటించడం జరిగింది. దుబాయ్ ట్రామ్కి సంబంధించి కూడా ప్రత్యేక సమయాల్ని ప్రకటించారు. ఇదిలా వుంటే, కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్స్ ఆగస్ట్ 13 నుంచి మూసివేయబడ్తాయని అధికారులు తెలిపారు. ఉమ్ అల్ రమూల్ మరియు ఆర్టిఎ హెడ్ ఆఫీస్ వద్దనున్న స్మార్ట్ కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్స్ మాత్రం పనిచేస్తాయి. బస్లకూ, మెరైన్ ట్రాన్స్పోర్ట్కీ ప్రత్యేకంగా వేళల్ని ప్రకటించారు అధికారులు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు