మ. 3 గం.లకు అధికార లాంఛనాలతో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు
- August 07, 2019
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోధిరోడ్లోని శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఢిల్లి ఎయిమ్స్ నుంచి సుష్మా భౌతికకాయాన్ని ఆమె నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్వగృహంలోనే సుష్మాస్వరాజ్ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం ప్రజల సందర్శనార్థం సుష్మాస్వరాజ్ పార్థివదేహాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోధిరోడ్లోని శ్మశానవాటికలో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!