1 మిలియన్ దుబాయ్ రాఫెల్ గెల్చుకున్న ఇండియన్
- August 07, 2019రస్ అల్ ఖైమాలో చాలా కాలంగా నివాసముంటున్న భారత వలసదారుడు అన్ను సుధాకర్, 1 మిలియన్ డాలర్ల బహుమతిని 'దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్' ద్వారా గెల్చుకున్నారు. అయితే, అన్ను సుధాకర్తోపాటు మొత్తం 42 మంది కలిసి ఈ టిక్కెట్ని కొనుగోలు చేశారు. ఒక్కొక్కరూ 23,809 డాలర్లు గెల్చుకున్నట్లవుతుంది. ఈ బహుమతిని గెలవడం ద్వారా తామంతా ఆనందంగా వున్నామని అన్ను సుధాకర్ చెప్పారు. కాగా, మరో ఇండియన్ వలసదారుల గ్రూపు కూడా1 మిలియన్ డాలర్స్ గెల్చుకుంది. మొత్తం 9 మంది వున్నారు ఈ గ్రూప్ లో. నీరజ్ హరి అనే దుబాయ్ రెసిడెంట్ ఈ గ్రూపుకి నాయకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..