1 మిలియన్ దుబాయ్ రాఫెల్ గెల్చుకున్న ఇండియన్
- August 07, 2019
రస్ అల్ ఖైమాలో చాలా కాలంగా నివాసముంటున్న భారత వలసదారుడు అన్ను సుధాకర్, 1 మిలియన్ డాలర్ల బహుమతిని 'దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్' ద్వారా గెల్చుకున్నారు. అయితే, అన్ను సుధాకర్తోపాటు మొత్తం 42 మంది కలిసి ఈ టిక్కెట్ని కొనుగోలు చేశారు. ఒక్కొక్కరూ 23,809 డాలర్లు గెల్చుకున్నట్లవుతుంది. ఈ బహుమతిని గెలవడం ద్వారా తామంతా ఆనందంగా వున్నామని అన్ను సుధాకర్ చెప్పారు. కాగా, మరో ఇండియన్ వలసదారుల గ్రూపు కూడా1 మిలియన్ డాలర్స్ గెల్చుకుంది. మొత్తం 9 మంది వున్నారు ఈ గ్రూప్ లో. నీరజ్ హరి అనే దుబాయ్ రెసిడెంట్ ఈ గ్రూపుకి నాయకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!