అమరావతి:మార్కెట్లోకి కియా కారు.. శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు
- August 08, 2019
అమరావతి:కియా మొదటి కారు రోడ్డుపైకి వస్తున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆటో మొబైల్ రంగంలో కియా ఒక నూతన ట్రెండ్ తీసుకురావాలని ఆకాంక్షించారు. కియా సంస్థ యాజమాన్యం కృషిని చంద్రబాబు కొనియాడారు. కియా స్ఫూర్తితో ఏపీలో మరిన్ని కంపెనీలు రావాలని ఆయన ఆశించారు.. కియా మార్కెట్లో సక్సెస్ సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!