పాకిస్తాన్ మరో సంచలన నిర్ణయం
- August 08, 2019
కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను భారత ప్రభుత్వం రద్దు చేయడంపై పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇప్పటికే భారత్ తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన పాక్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్, పాక్ ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును వాగా బార్డర్ వద్దే నిలిపేసింది. కాగా సంఝౌతా ఎక్స్ ప్రెస్ 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్ప్రెస్ భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. వీక్లీ ఢిల్లీ నుంచి లాహోర్ కి, లాహోర్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుంది. ఇరుదేశాల ప్రయాణికులు ఇందులో ప్రయాణం సాగిస్తున్నారు. అయితే పాక్ తాజా నిర్ణయంతో భారత్ కు పెద్దగా ఒరిగేది లేదని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బేవరా భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!









