ఢిల్లీ:ఎర్ర కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ
- August 15, 2019ఢిల్లీలో 73వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ…. ఎర్ర కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ… దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్స శుభాకాంక్షలతో పాటు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మోదీ.దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల వీరత్వాన్ని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం