నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన భారత మహిళ, చిన్నారి
- August 20, 2019
కువైట్: కువైటీ మహిళ, 2 ఏళ్ళ కువైటీ చిన్నారి ఖైరాన్లోని ఛాలెట్లో మునిగిపోయారు. సమాచారం అందుకోగానే పారామెడిక్స్, పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నీట మునిగిన ఇద్దర్నీ ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్స్లో తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. వైద్యులు, ఆ ఇద్దరూ చనిపోయినట్లు ప్రకటించారు. ఛాలెట్లో చిన్నారిని మెయిడ్ వద్ద విడిచిపెట్టిన తల్లిదండ్రులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్విమ్మింగ్ పూల్లో ఆ ఇద్దరూ పడి ప్రాణాలు కోల్పోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







