విజిటర్స్ కోసం పెడెస్ట్రియన్ బ్రిడ్జిని ప్రారంభించిన రాయల్ ఒపెరా హౌస్
- August 27, 2019మస్కట్: మస్కట్లోని రాయల్ ఒపెరా హౌస్, విజిటర్స్ కోసం పెడెస్ట్రియన్ బ్రిడ్జిని ప్రారంభించింది. ఓపెన్ గేలరియా మరియు హౌస్ ఆఫ్ మ్యూజికల్ ఆర్ట్స్ని అనుసంధానం చేసేలా ఈ బ్రిడ్జిని రూపొందించారు. ఖరిజియా స్ట్రీట్ మీదుగా ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం ఆనందంగా వుందని రాయల్ ఒపేరా హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ బ్రిడ్జిని ఒపెరా విజిటర్స్ వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక