విజిటర్స్ కోసం పెడెస్ట్రియన్ బ్రిడ్జిని ప్రారంభించిన రాయల్ ఒపెరా హౌస్
- August 27, 2019
మస్కట్: మస్కట్లోని రాయల్ ఒపెరా హౌస్, విజిటర్స్ కోసం పెడెస్ట్రియన్ బ్రిడ్జిని ప్రారంభించింది. ఓపెన్ గేలరియా మరియు హౌస్ ఆఫ్ మ్యూజికల్ ఆర్ట్స్ని అనుసంధానం చేసేలా ఈ బ్రిడ్జిని రూపొందించారు. ఖరిజియా స్ట్రీట్ మీదుగా ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం ఆనందంగా వుందని రాయల్ ఒపేరా హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ బ్రిడ్జిని ఒపెరా విజిటర్స్ వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







