యూఏఈ యొక్క భారత రాయబారిగా పవన్ కపూర్ నియామకం
- August 28, 2019
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారత అంబాసిడర్గా పవన్ కపూర్ని నియమించింది భారత ప్రభుత్వం. 1990 క్యాడర్కి చెందిన ఐఎఫ్ఎఫ్ ఆఫీసర్ ప్రస్తుతం భారత అంబాసిడర్గా పనిచేస్తున్న నవ్దీప్ సింగ్ సూరి ని రీప్లేస్ చేయనున్నారు. 2016 నుంచి నవ్దీప్ సింగ్ యూఏఈ రాయబారిగా పనిచేస్తున్న విషయం విదితమే. త్వరలోనే పవన్ కపూర్, యూఏఈ అంబాసిడర్గా బాధ్యతలు చేపడ్తారు. భారత ప్రభుత్వం తరఫున వివిధ దేశాల్లో కీలక బాద్యతల్ని పవన్ కపూర్ నిర్వహించారు. డిప్లమాట్గా ఆయన అందించిన సేవలు చాలా గొప్పవని భారత ప్రభుత్వం చెబుతోంది. 2010 నుంచి 2013 వరకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ జాయింట్ సెక్రెటరీగా పనిచేశారు. అలాగే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లోనూ పనిచేశారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!