యూఏఈ యొక్క భారత రాయబారిగా పవన్ కపూర్ నియామకం
- August 28, 2019
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారత అంబాసిడర్గా పవన్ కపూర్ని నియమించింది భారత ప్రభుత్వం. 1990 క్యాడర్కి చెందిన ఐఎఫ్ఎఫ్ ఆఫీసర్ ప్రస్తుతం భారత అంబాసిడర్గా పనిచేస్తున్న నవ్దీప్ సింగ్ సూరి ని రీప్లేస్ చేయనున్నారు. 2016 నుంచి నవ్దీప్ సింగ్ యూఏఈ రాయబారిగా పనిచేస్తున్న విషయం విదితమే. త్వరలోనే పవన్ కపూర్, యూఏఈ అంబాసిడర్గా బాధ్యతలు చేపడ్తారు. భారత ప్రభుత్వం తరఫున వివిధ దేశాల్లో కీలక బాద్యతల్ని పవన్ కపూర్ నిర్వహించారు. డిప్లమాట్గా ఆయన అందించిన సేవలు చాలా గొప్పవని భారత ప్రభుత్వం చెబుతోంది. 2010 నుంచి 2013 వరకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ జాయింట్ సెక్రెటరీగా పనిచేశారు. అలాగే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లోనూ పనిచేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







