యూఏఈ యొక్క భారత రాయబారిగా పవన్ కపూర్ నియామకం
- August 28, 2019
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారత అంబాసిడర్గా పవన్ కపూర్ని నియమించింది భారత ప్రభుత్వం. 1990 క్యాడర్కి చెందిన ఐఎఫ్ఎఫ్ ఆఫీసర్ ప్రస్తుతం భారత అంబాసిడర్గా పనిచేస్తున్న నవ్దీప్ సింగ్ సూరి ని రీప్లేస్ చేయనున్నారు. 2016 నుంచి నవ్దీప్ సింగ్ యూఏఈ రాయబారిగా పనిచేస్తున్న విషయం విదితమే. త్వరలోనే పవన్ కపూర్, యూఏఈ అంబాసిడర్గా బాధ్యతలు చేపడ్తారు. భారత ప్రభుత్వం తరఫున వివిధ దేశాల్లో కీలక బాద్యతల్ని పవన్ కపూర్ నిర్వహించారు. డిప్లమాట్గా ఆయన అందించిన సేవలు చాలా గొప్పవని భారత ప్రభుత్వం చెబుతోంది. 2010 నుంచి 2013 వరకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ జాయింట్ సెక్రెటరీగా పనిచేశారు. అలాగే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లోనూ పనిచేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







