యూఏఈలో కొత్త రాడార్ ప్రారంభం: 400 దిర్హామ్ల జరీమానా ప్రకటన
- September 05, 2019
షార్జా పోలీసులు కొత్త రాడార్ని ఎమిరేట్లో ప్రారంభించారు. బస్సులు మరియు ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేన్లలో వాహనాలు నడిపే మోటరిస్టుల్ని పట్టుకునేందు కోసం ఈ న్యూ రాడార్ని వినియోగించనున్నారు. రాడార్ కంటికి చిక్కితే 400 దిర్హామ్ల జరీమానా చెల్లించాల్సి వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







