గ్లోబల్ సేల్ని ప్రకటించిన ఎమిరేట్స్, ఎతిహాద్
- September 06, 2019
యూఏఈకి చెందిన రెండు ఎయిర్ క్యారియర్స్ గ్లోబల్ సేల్స్ని ప్రకటించాయి. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ 795 దిర్హామ్ల నుంచి టిక్కెట్ ధరలు ప్రారంభమవుతాయని ప్రకటించగా, ఎతిహాద్ సంస్థ సెప్టెంబర్ సేల్స్ని అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ గ్లోబల్ సేల్ ద్వారా ఎతిహాద్, 15 సెప్టెంబర్ 2019 నుంచి 30 జూన్ 2020 వరకు తక్కువ టిక్కెట్ ధరలతో 50 డెస్టినేషన్స్కి ప్రయాణించే వీలు కల్పిస్తోంది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విషయానికొస్తే, మిడిల్ ఈస్ట్ డెస్టినేషన్స్కి 795 దిర్హామ్ల ఖర్చుతో, వెస్ట్ ఏసియా మరియు ఇండియన్ ఓషన్ విమానాలకు 825 దిర్హామ్ల ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 10 వరకు బుకింగ్ చేసుకున్న టిక్కెట్లకు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









