గ్లోబల్ సేల్ని ప్రకటించిన ఎమిరేట్స్, ఎతిహాద్
- September 06, 2019యూఏఈకి చెందిన రెండు ఎయిర్ క్యారియర్స్ గ్లోబల్ సేల్స్ని ప్రకటించాయి. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ 795 దిర్హామ్ల నుంచి టిక్కెట్ ధరలు ప్రారంభమవుతాయని ప్రకటించగా, ఎతిహాద్ సంస్థ సెప్టెంబర్ సేల్స్ని అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ గ్లోబల్ సేల్ ద్వారా ఎతిహాద్, 15 సెప్టెంబర్ 2019 నుంచి 30 జూన్ 2020 వరకు తక్కువ టిక్కెట్ ధరలతో 50 డెస్టినేషన్స్కి ప్రయాణించే వీలు కల్పిస్తోంది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విషయానికొస్తే, మిడిల్ ఈస్ట్ డెస్టినేషన్స్కి 795 దిర్హామ్ల ఖర్చుతో, వెస్ట్ ఏసియా మరియు ఇండియన్ ఓషన్ విమానాలకు 825 దిర్హామ్ల ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 10 వరకు బుకింగ్ చేసుకున్న టిక్కెట్లకు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…