గ్లోబల్ సేల్ని ప్రకటించిన ఎమిరేట్స్, ఎతిహాద్
- September 06, 2019
యూఏఈకి చెందిన రెండు ఎయిర్ క్యారియర్స్ గ్లోబల్ సేల్స్ని ప్రకటించాయి. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ 795 దిర్హామ్ల నుంచి టిక్కెట్ ధరలు ప్రారంభమవుతాయని ప్రకటించగా, ఎతిహాద్ సంస్థ సెప్టెంబర్ సేల్స్ని అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ గ్లోబల్ సేల్ ద్వారా ఎతిహాద్, 15 సెప్టెంబర్ 2019 నుంచి 30 జూన్ 2020 వరకు తక్కువ టిక్కెట్ ధరలతో 50 డెస్టినేషన్స్కి ప్రయాణించే వీలు కల్పిస్తోంది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విషయానికొస్తే, మిడిల్ ఈస్ట్ డెస్టినేషన్స్కి 795 దిర్హామ్ల ఖర్చుతో, వెస్ట్ ఏసియా మరియు ఇండియన్ ఓషన్ విమానాలకు 825 దిర్హామ్ల ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 10 వరకు బుకింగ్ చేసుకున్న టిక్కెట్లకు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







