5వ ఎడిషన్ క్రిక్ ఖతార్ చాంపియన్ షిప్ లీగ్ 2019 ప్రారంభం
- September 07, 2019
ఖతార్: 40 టీమ్లతో ఎడిషన్ క్రిక్ కతార్ ఛాంపియన్షిప్ లీగ్ 2019 ప్రారంభమయ్యింది. ఈ లీగ్ ఓపెనింగ్ సెర్మానీని ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. దోహా నుంచి 9 మంది ప్రముఖ సింగర్స్ ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. మహేందర్ జలందారి, జావెద్ బజ్వా, మొహమ్మద్ మక్సూద్, వకాస్ అమ్జాద్, జునైద్ జంషెడ్ అలాగే పోయెట్ షౌకత్ అలి నాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెచ్ఐక్యూ గ్రూప్ ఈ ఈవెంట్ని హోస్ట్ చేసింది. కాగా, 200 మంది వరకు ప్లేయర్స్ మరియు స్పెక్టేటర్స్ ఈ కార్యమ్రానికి హాజరయ్యారు. ఖతార్లో ప్రముఖ ఇండియన్ బిజినెస్ మేన్ అయిన ఎంఎస్ బుకారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి శుఉక్రవారం ఈ చాంపియన్ షిప్కి సంబంధించి మ్యాచ్లు జరుగుతాయి. లీగ్, క్వార్టర్, సెమీ ఫైనల్స్.. ఫైనల్స్.. ఇలా మ్యాచ్ల నిర్వహణ జరుగుతుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

_1567867582.jpg)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







