స్కూళ్ళకి ఫ్రీ డ్రింకింగ్ వాటర్: ఆదేశించిన షార్జా రూలర్
- September 12, 2019యూఏఈ: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, స్కూళ్ళకు బాటిల్డ్ డ్రింకింగ్ వాటర్ని ఉచితంగా సరఫరా చేయాలని షార్జా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (సెవా)కి ఆదేశాలు జారీ చేశారు. ఎమిరేట్లో మొత్తం 116 స్కూళ్ళు వున్నాయి. ఇందులో 200,000 మంది విద్యార్థులున్నారు. 135 మంది నర్సరీల్లో 6,500 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ ఉచితంగా బాటిల్డ్ వాటర్ అందివ్వాలని షార్జా రూలర్ ఆదేశించడం జరిగింది. కాగా, సెవా ఛైర్మన్ డాక్టర్ రషీద్అల్ లీమ్ మాట్లాడతూ, రూలర్ నిర్ణయాన్ని స్వాగతించారు. కొత్త స్కూల్ ఇయర్ ప్రారంభం నుంచే ఈ ఉచిత నీటి పంపకం ఏర్పాట్లు చేపడతామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్