ఒమాన్ లో ఘరానా మోసం
- September 13, 2019ఒమాన్:ఒమాన్ లో మిరాజ్ మస్కట్ ఇంటర్నేషనల్ కంపెనీ 30 కంపెనీల్ని మోసం చేసి ఇక్కడ నుండి ఇండియా, ఖతార్, దుబాయ్ పారిపోయారని తెలిసింది.కేరళ నుండి వచ్చిన బ్రహ్మానంద్(మ్యానేజింగ్ డైరెక్టర్),షేక్ ఖాదర్ నజిమ్(జనరల్ మేనేజర్), అబ్దుల్ రెహ్మాన్, సుల్తాన్ మొహమ్మద్, ఫాహ్మి ఫర్మాన్ షుమారు 300k రియాల్స్(5.5 కోట్లు) వివిధ కంపెనీల దగ్గర వెజిటల్స్, ఫ్రూప్ట్స్, చికెన్, మటన్, ఫుడ్ ఐటమ్స్, కేబుల్స్,కంప్యూటర్స్, లాప్తొప్స్, కాఫీ మెషిన్, బాగ్స్ బుక్స్, etc క్రెడిట్ లో కొని తక్కువ ధరకి క్యాష్ లో అమ్మేసి అందర్నీ మోసం చేసారని తెలిసింది.వీరిని పట్టుకోవడానికి ఒమాన్ పోలీస్ మరియు ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..