23 మంది ఇండియన్స్ పాస్పోర్టులు దగ్ధం
- January 09, 2016
అడ్రెస్ డౌన్టౌన్ హోటల్ అగ్ని ప్రమాదం కారణంగా 23 మంది ఇండియన్స్ పాస్పోర్టుల్ని కోల్పోయారు. 63 అంతస్తుల భారీ భవంతి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ సందర్భంగా పలువురు పాస్పోర్టులు కోల్పోవడంతో, హోటల్ యాజమాన్యం, ఆయా దేశాల ఎంబసీలతో మాట్లాడి బాధితులకు పాస్పోర్ట్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టింది. ఇండియన్ ఎంబసీ కూడా ప్రత్యేకంగా హెల్ప్లైన్ని ఏర్పాటు చేసింది. మ్రాదం జరిగిన సమయంలో 72 మంది ఇండియన్ నేషనల్స్ రూమ్స్ బుక్ చేసుకుని వున్నారనీ, వారిలో చాలామందికి తమ సహాయం అవసరం లేకుండానే, ఎంబసీ సహకరించిందనీ, 23 మంది మాత్రం తమను సంప్రదించారనీ, వారి అప్లికేషన్లను ప్రాసెస్ చేస్తున్నామని హాస్టల్ యాజమాన్యం వివరించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







