సౌదీ - ఇరాక్ బోర్డర్ క్రాసింగ్: కమర్షియల్ ఆపరేషన్ అక్టోబర్లో ప్రారంభం
- September 13, 2019రియాద్: అరార్ బోర్డర్ వద్ద కమర్షియల్ ఆపరేషన్ అక్టోబర్ 15 నుంచి ట్రయల్ బేసిస్లో ప్రారంభం కానున్నాయి. సౌదీ అరేబియా మధ్య క్రాసింగ్ కోసం ఈ బోర్డర్ని రూపొందించడం జరిగింది. ఇరాక్లోని సౌదీ రాయబారి అబ్దుల్ అజీజ్ అల్ షమ్మారి చెప్పారు. అల్ షమ్మారితోపాటు సౌదీలోని ఇరాక్ రాయబారి అల్ జనాబి ఈ బోర్డర్ని పరిశీలించారు. హజ్ మరియు ఉమ్రా ఫిలిగ్రిమ్స్ కూడా వినియోగించుకునేలా ఈ బోర్డర్లో ఏర్పాట్లు చేశారు. సౌదీ అరేబియా - ఇరాక్ మధ్య ఏర్పడ్డ కొన్ని సమస్యల కారణంగా 1990లో ఈ బోర్డర్ని మూసివేశారు. ఇరాకీ బోర్డర్కి 70 కిలోమీటర్ల దూరంలో అరార్ టౌన్ వుంది.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!