ప్రభుత్వ డేటా చోరీ: వలసదారుడికి 1 మిలియన్ దిర్హామ్ జరీమానా
- September 13, 2019
యూఏఈ: ప్రభుత్వ బిజినెస్ ఫెసిలిటీ నుంచి కాన్ఫిడెన్షియల్ డేటాని దొంగిలించాడన్న ఆరోపణల నేపథ్యంలో పబ్లిక్ ఎంప్లాయీ ఒకరికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడికి 1 మిలియన్ దిర్హామ్ల జరీమానా కూడా విధించడం జరిగింది. జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని డిపోర్టేషన్ చేయనున్నారు. నిందితుడు యూరోపియన్ వలసదారుడిగా పేర్కొన్నారు అధికారులు. విలువైన సమాచారాన్ని కంప్యూటర్ నుంచి తస్కరించి, దాన్ని ఇ-మెయిల్ రూపంలో తన సన్నిహితులకు పంపినట్లు విచారణలో అధికారులు నిర్ధారించారు. తొలుత అంతర్గత విచారణ అనంతరం, నిందితుడ్ని పోలీసులకు అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









