రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
- September 14, 2019
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం 8 మందిని బలిగొంది. రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు, ముగ్గురు వలసదారులు మృతి చెందారు. అతివేగంతో దూసుకొచ్చిన కారు ఇంకో కారుని ఢీకొందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు