రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
- September 14, 2019మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం 8 మందిని బలిగొంది. రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు, ముగ్గురు వలసదారులు మృతి చెందారు. అతివేగంతో దూసుకొచ్చిన కారు ఇంకో కారుని ఢీకొందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు