బహ్రెయిన్ స్మార్ట్ సిటీస్ సమ్మిట్ 2019 ప్రారంభం
- September 17, 2019బహ్రెయిన్ స్మార్ట్ సిటీస్ సమ్మిట్ 2019 ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా మినిస్టర్ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఎస్సామ్ ఖలాఫ్ మాట్లాడుతూ బుసౌటీన్ సీ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఈ నెలలో ప్రారంభమవుతుందని ప్రకటించారు. పూర్తిగా రెన్యువల్ ఎనర్జీ మీద ఆధారపడి ఈ తొలి సీ ఫ్రంట్ ప్రాజెక్ట్ని రూపొందిస్తున్నారు. కాగా, సమ్మిట్ 2019లో 30 మంది ప్రముఖ స్పీకర్స్ అలాగే ఎక్స్పర్ట్స్ పాల్గొని తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. డిజిటల్ మరియు ఇంజనీరింగ్ టెక్నాలజీలను అత్యున్నత స్థాయిలో వినియోగించడం ద్వారా ఆర్థిక మరియు సోషల్ కండిషన్స్ని మెరుగుపర్చడమే స్మార్ట్ సిటీస్లో కీలకమైన భాగమని మినిస్టర్ డాక్టర్ అబ్దుల్హుస్సేన్ మీర్జా చెప్పారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం