అక్టోబర్ 30న ప్రారంభం కానున్న షార్జా బుక్ ఫెయిర్
- September 17, 201938వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఎప్ఐబిఎఫ్), అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు జరగనుందని షార్జా బుక్ అథారిటీ (ఎస్బిఎ) వెల్లడించింది. ఎస్బిఎ ఛైర్మన్ అహ్మద్ బిన్ రక్కాద్ అల్ అమ్మెరి మాట్లాడుతూ ఈ ఏడాది బుక్ ఫెయిర్, సార్జా వరల్డ్ బుక్ క్యాపిటల్ - 'ఓపెన్ బుక్స్ ఓపెన్ మైండ్స్' అనే కాన్సెప్ట్తో వుంటుందని చెప్పారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఆదర్స్, పబ్లిషర్స్, ఇంటలెక్చువల్స్ మరియు ఆర్టిస్ట్స్ ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. గత ఏడాది 2.23 మిలియన్ మంది 37వ ఎడిషన్ షార్జా బుక్ ఫెయిర్లో పాల్గొన్నారు. ఇందులో 230,000 మంది విద్యార్థులు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..