పీవీ సింధు ని పెళ్లాడతానంటూ కలెక్టర్ కు వినతి పత్రం అందచేసిన 70 ఏళ్ళ వృద్ధుడు
- September 18, 2019వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ విజేత పీవీ సింధుకు పెద్ద చిక్కు వచ్చిపడింది.ఏకంగా ఆరు పదుల వయసు దాటిన వృద్ధుడు సింధుని పెళ్లి చేసుకుంటానని మారం చేస్తున్నాడు. తనతో పెళ్లి చేయకపోతే ఏకంగా సింధును అపహరిస్తానని కూడా చెప్పాడు. కలెక్టర్ కు కూడా అర్జీ కూడా పెట్టుకున్నాడు.
ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటు చేసుకుంది. మలైస్వామి అనే వృద్ధుడు గ్రామ సభ కార్యక్రమంలో పాల్దొన్న కలెక్టర్ గారి మలై స్వామి వినతి పత్రం అందజేశాడు. సింధు ఆట తనని ఆకట్టుకున్నదని, తనకు ఎంతో నచ్చిందని తనతో పెళ్లి చేయాలని వినతి పత్రం అందజేశాడు. తన వయసు ఇంకా 16 ఏండ్లే అంటూ అందులో పేర్కొనటం గమనర్హం. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు