యూఏఈ వెదర్: తగ్గనున్న విజిబిలిటీ, పెరగనున్న ఉష్ణోగ్రతలు
- September 18, 2019యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవచ్చు. దుబాయ్లో ఉష్ణోగ్రత అత్యధికంగా 39 డిగ్రీలు వుండొచ్చనీ, అత్యల్పం 30 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం వుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. హ్యుమిడిటీ కోస్టల్ ఏరియాస్లో 70 నుంచి 90 శాతం వరకు వుంటుంది. ఇంటీరియర్ రీజియన్స్లో 65 నుంచి 85 శాతం వరకు నమోదు కావొచ్చు. మౌంటెయిన్స్లో ఇది 50 నుంచి 70 శాతం వుంటుంది. గాలుల వేగం గంటకు 36 కిలోమీటర్లుగా వుండి, డస్ట్ బ్లో అయ్యేందుకు ఆస్కారమేర్పడుతుంది. కాగా, విజిబిలిటీ 1000 మీటర్లకంటే తక్కువగా వుంటుంది గనుక, వాహనదారులు అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం