యూఏఈ వెదర్: తగ్గనున్న విజిబిలిటీ, పెరగనున్న ఉష్ణోగ్రతలు
- September 18, 2019
యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవచ్చు. దుబాయ్లో ఉష్ణోగ్రత అత్యధికంగా 39 డిగ్రీలు వుండొచ్చనీ, అత్యల్పం 30 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం వుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. హ్యుమిడిటీ కోస్టల్ ఏరియాస్లో 70 నుంచి 90 శాతం వరకు వుంటుంది. ఇంటీరియర్ రీజియన్స్లో 65 నుంచి 85 శాతం వరకు నమోదు కావొచ్చు. మౌంటెయిన్స్లో ఇది 50 నుంచి 70 శాతం వుంటుంది. గాలుల వేగం గంటకు 36 కిలోమీటర్లుగా వుండి, డస్ట్ బ్లో అయ్యేందుకు ఆస్కారమేర్పడుతుంది. కాగా, విజిబిలిటీ 1000 మీటర్లకంటే తక్కువగా వుంటుంది గనుక, వాహనదారులు అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!