యు.ఏ.ఈ కీర్తి ఆకాశ నక్షత్రాల వరకు వ్యాప్తి
- January 10, 2016
ఘనమైన మా తాత యొక్క అడుగుజాడల్లో మేము పయనించనున్నాం. ఆకాశం నుండి ప్రారంభమైన కలలను వాస్తవాలును చేసుకొనేందుకు చేరువలో ఉన్నామని, ఈ నిర్మాణం లో ఆకాశ నక్షత్రాలను తిరిగి వీక్షించనున్నట్లు దుబాయ్ ఉప రాష్ట్రపతి , యు.ఏ.ఈ ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ రషేద్ అల్ మక్తొఉమ్ పేర్కొన్నారు. ' అన్వెషిద్దాము ..అంగారక గ్రహాన్ని ' యు.ఎ. ఇ ప్రాజెక్ట్ పుస్తకంలో ముందుమాటలో ఆయన పై సంగతులను ఉదహరించారు. 1971 డిసెంబర్ 2 వ తేదేన చరిత్రలో మొట్టమొదటి మానవ నిర్మిత ఓమ్యనౌకను అంతరిక్షానికి పంపిన ఘన చరిత్ర ఉందని అన్నారు. దీని ద్వారా అంతరిక్ష చరిత్రలో ఒక నూతన శాస్రీయ శకం ఏర్పడిందని అన్నారు. సరిగ్గా అదే రోజున కేంద్ర గృహం వద్ద మా పితరులు నవ ఎమరేట్స్ దేశాన్ని నిర్మించడానికి కంకణబద్ధులయ్యరని ఆయన తన్మయత్వం చెందారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







