ఒమన్లో మళ్ళీ పెరిగిన వలసదారులు
- October 02, 2019
మస్కట్: ఒమన్లో వలసదారుల సంఖ్య 2 మిలియన్లకు చేరువవుతోంది. 20 సెప్టెంబర్ 2019 నాటికి ఈ సంఖ్య 1,999,978గా వుంది. అక్టోబర్ 2 నాటికి ఈ సంఖ్య 2,001,090కి చేరింది. ఇదే సమయంలో ఒమనీయుల సంఖ్య 2,674,049గా వుంది. మస్కట్లో అత్యధిక సంఖ్యలో వలసదారులు వున్నారు. ఆ తర్వాతి స్థానం నార్త్ అల్ బతినా కాగా, మూడో స్థానంలో దోఫార్ నిలిచింది. అత్యల్ప సంఖ్యలో వలసదారులు ముసాందమ్లో వున్నారు. 2016లో వలసదారులు 45.8 శాతం వుండగా ఆ సంఖ్య 2017 నాటికి 45.5 శాతానికి తగ్గింది. 2018 నాటికి 44.2 శాతానికి తగ్గిన వలసదారులు, 2019 నాటికి 42.8 శాతానికి తగ్గారు. ప్రభుత్వం తీసుకున్న ఒమనైజేషన్ కారణంగా తగ్గుదల కన్పిస్తోంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







