ఒమన్లో మళ్ళీ పెరిగిన వలసదారులు
- October 02, 2019
మస్కట్: ఒమన్లో వలసదారుల సంఖ్య 2 మిలియన్లకు చేరువవుతోంది. 20 సెప్టెంబర్ 2019 నాటికి ఈ సంఖ్య 1,999,978గా వుంది. అక్టోబర్ 2 నాటికి ఈ సంఖ్య 2,001,090కి చేరింది. ఇదే సమయంలో ఒమనీయుల సంఖ్య 2,674,049గా వుంది. మస్కట్లో అత్యధిక సంఖ్యలో వలసదారులు వున్నారు. ఆ తర్వాతి స్థానం నార్త్ అల్ బతినా కాగా, మూడో స్థానంలో దోఫార్ నిలిచింది. అత్యల్ప సంఖ్యలో వలసదారులు ముసాందమ్లో వున్నారు. 2016లో వలసదారులు 45.8 శాతం వుండగా ఆ సంఖ్య 2017 నాటికి 45.5 శాతానికి తగ్గింది. 2018 నాటికి 44.2 శాతానికి తగ్గిన వలసదారులు, 2019 నాటికి 42.8 శాతానికి తగ్గారు. ప్రభుత్వం తీసుకున్న ఒమనైజేషన్ కారణంగా తగ్గుదల కన్పిస్తోంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..