కరీంనగర్లో సదరన్ ట్రావెల్స్ కొత్త కార్యాలయం
- October 04, 2019
తెలంగాణ:ట్రావెల్స్ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న సదరన్ ట్రావెల్స్, తెలంగాణలోని కరీంనగర్లో తమ కొత్త కార్యాలయాన్ని అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించింది. కరీంనగర్లోని వేములవాడ రోడ్డులోగల మెడ్విన్ జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ వద్ద ఈ కార్యాలయం ఏర్పాటయ్యింది. తెలంగాణ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్రావు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి కృష్ణమోహన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి ప్రవీణ్కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.



తాజా వార్తలు
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు







