కరీంనగర్లో సదరన్ ట్రావెల్స్ కొత్త కార్యాలయం
- October 04, 2019
తెలంగాణ:ట్రావెల్స్ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న సదరన్ ట్రావెల్స్, తెలంగాణలోని కరీంనగర్లో తమ కొత్త కార్యాలయాన్ని అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించింది. కరీంనగర్లోని వేములవాడ రోడ్డులోగల మెడ్విన్ జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ వద్ద ఈ కార్యాలయం ఏర్పాటయ్యింది. తెలంగాణ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్రావు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి కృష్ణమోహన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి ప్రవీణ్కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.



తాజా వార్తలు
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!









