కరీంనగర్లో సదరన్ ట్రావెల్స్ కొత్త కార్యాలయం
- October 04, 2019తెలంగాణ:ట్రావెల్స్ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న సదరన్ ట్రావెల్స్, తెలంగాణలోని కరీంనగర్లో తమ కొత్త కార్యాలయాన్ని అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించింది. కరీంనగర్లోని వేములవాడ రోడ్డులోగల మెడ్విన్ జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ వద్ద ఈ కార్యాలయం ఏర్పాటయ్యింది. తెలంగాణ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్రావు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి కృష్ణమోహన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి ప్రవీణ్కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..