కరీంనగర్‌లో సదరన్‌ ట్రావెల్స్‌ కొత్త కార్యాలయం

- October 04, 2019 , by Maagulf
కరీంనగర్‌లో సదరన్‌ ట్రావెల్స్‌ కొత్త కార్యాలయం

తెలంగాణ:ట్రావెల్స్‌ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న సదరన్‌ ట్రావెల్స్‌, తెలంగాణలోని కరీంనగర్‌లో తమ కొత్త కార్యాలయాన్ని అక్టోబర్‌ 3వ తేదీన ప్రారంభించింది. కరీంనగర్‌లోని వేములవాడ రోడ్డులోగల మెడ్విన్‌ జనరల్‌ హాస్పిటల్‌ బిల్డింగ్‌ వద్ద ఈ కార్యాలయం ఏర్పాటయ్యింది. తెలంగాణ టూరిజం మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోహర్‌రావు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆలపాటి కృష్ణమోహన్‌, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆలపాటి ప్రవీణ్‌కుమార్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com