స్మార్ట్ హజ్తో ఫిలిగ్రిమ్స్కి మరింత మెరుగైన సేవలు
- October 09, 2019జెడ్డా: స్మార్ట్ హజ్ తొలి ఫేజ్ ద్వారా యాత్రీకుల మూమెంట్, ట్రాన్స్పోర్టేషన్, సేఫ్టీ సులభతరంగా జరిగినట్లు మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా ప్రకటించింది. హజ్ అండ్ ఉమ్రాన డిప్యూటీ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ఫతాహ్ మసత్, ఎల్మ్ కో సిఇఓ డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్జదాయి, స్మార్ట్ హజ్కి సంబంధించి రెండు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టిండింగ్స్పై సంతకాలు చేయడం జరిగింది. సబ్సిస్టెన్స్, హెల్త్, ఎన్విరాన్మెంట్ వంటి విభాగాల్లో డెవలప్మెంట్, అలాగే హజ్ మరియు ఉమ్రా సెక్టార్స్ - క్వాలిఫైయింగ్ ఎంప్లాయీస్ లైసెన్సింగ్ సెంటర్ ఏర్పాటు తదితర విషయాలపై ఈ ఒప్పందాలు కుదిరాయి. రానున్న రోజుల్లో స్మార్ట్ హజ్ ద్వారా మరింత మెరుగైన సేవల్ని ఫిలిగ్రిమ్స్కి అందిస్తామని ఇరు వర్గాలూ వెల్లడించాయి. సౌదీ విజన్ 2030 దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామనీ, యాత్రీకులకు సాంకేతిక సాయంతో అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తామని డాక్టర్ మషత్, జిటెక్స్ 2019లో చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?