రస్ జువాయెద్లో యూఏఈ ఎక్స్ఛేంజ్ ప్రారంభం
- October 09, 2019బహ్రెయిన్: వినియోగదారులు తమ ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం ఇకపై రస్ జువాయెద్లోని యూఏఈ ఎక్స్ఛేంజ్ కొత్త బ్రాంచ్ని సందర్శించవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండర్ సెక్రెటరీ అహ్మద్ జఫ్ఫార్ అల్ హైకి ఈ యూఏఈ ఎక్స్ఛేంజ్ - రస్ జువాయెద్ బ్రాంచ్ని ప్రారంభించారు. యూఏఈ ఎక్స్ఛేంజ్ - బహ్రెయిన్ కంట్రీ హెడ్ ఆకాష్ నైన్వాల్, వినియోగదారులు, యూఏఈ ఎక్స్ఛేంజ్ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభంతో బహ్రెయిన్లో వున్న యూఏఈ ఎక్స్ఛేంజ్ బ్రాంచీల సంఖ్య 12కి చేరుకుంది. వినియోగదారులకు మెరుగైన సేవల్ని అందించడమే లక్ష్యంగా తమ శాఖల్ని విస్తరిస్తున్నామని నైన్వాల్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం