రస్ జువాయెద్లో యూఏఈ ఎక్స్ఛేంజ్ ప్రారంభం
- October 09, 2019
బహ్రెయిన్: వినియోగదారులు తమ ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం ఇకపై రస్ జువాయెద్లోని యూఏఈ ఎక్స్ఛేంజ్ కొత్త బ్రాంచ్ని సందర్శించవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండర్ సెక్రెటరీ అహ్మద్ జఫ్ఫార్ అల్ హైకి ఈ యూఏఈ ఎక్స్ఛేంజ్ - రస్ జువాయెద్ బ్రాంచ్ని ప్రారంభించారు. యూఏఈ ఎక్స్ఛేంజ్ - బహ్రెయిన్ కంట్రీ హెడ్ ఆకాష్ నైన్వాల్, వినియోగదారులు, యూఏఈ ఎక్స్ఛేంజ్ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభంతో బహ్రెయిన్లో వున్న యూఏఈ ఎక్స్ఛేంజ్ బ్రాంచీల సంఖ్య 12కి చేరుకుంది. వినియోగదారులకు మెరుగైన సేవల్ని అందించడమే లక్ష్యంగా తమ శాఖల్ని విస్తరిస్తున్నామని నైన్వాల్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







