840 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం వీసీఐసీ ఏర్పాటుకు..
- January 10, 2016
విశాఖచెన్నై కారిడార్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇండియా డైరెక్టర్ తెరేసోఖో ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029 అంశంపై జరిగిన చర్చలో తెరెసో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏపీలో వీసీఐసీ ఏర్పాటుకు ఏడీబీ తరపున 840 మిలియన్ డాలర్ల ఆర్థికసాయం అందిస్తామన్నారు. వీసీఐసీ పరిధిలో విశాఖకాకినాడ పారిశ్రామిక నోడ్స్, కంకిపాడు గన్నవరం ఏర్పేడు శ్రీకాళహస్తి పారిశ్రామిక నోడ్స్ ఉంటాయని వెల్లడించారు. వీసీఐసీ ఏర్పాటైతే శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఏపీ పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోనుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







