యూఏఈలో పర్యటించే భారత పర్యాటకులకు కాన్సులేట్ సూచన
- October 15, 2019
దుబాయ్: వివిధ కారణాలతో మెడికల్ ఎక్స్పెన్సెస్ చెల్లించలేక సమస్యలు ఎదుర్కొంటున్న భారత పర్యాటకులు / వలసదారులకు యూఏఈలోని ఇండియన్ కాన్సులేట్ స్పష్టమైన సూచన చేసింది. తమ దృష్టికి వచ్చిన కొన్ని కేసుల పరిష్కారం కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నామనీ, తమ తరఫున సహాయ సహకారాలు అందిస్తూనే వున్నామని ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది. అయితే, యూఏఈకి ప్రయాణించే భారతీయులు, అవసరమైన మేర ఇన్సూరెన్స్ కవర్ పొందాలనీ, మెడికల్ పర్పస్ కోసం ఖచ్చితంగా ఇన్స్సూరెన్స్ పొందాల్సిందేనని కాన్సులేట్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. యూఏఈలో పర్యటించాలన్నా, యూఏఈలో నివసించాలన్నా ఈ ఇన్సూరెన్స్ తప్పనిసరి అని కాన్సులేట్ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!