2020 మార్చిలో ఒమన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో
- October 16, 2019
మస్కట్: మూడవ ఒమన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో (ఓఆర్ఇఎక్స్), మస్కట్లో వచ్చే ఏడాది జరగబోతోంది. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ ఇందుకు వేదిక కానుంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ ఎక్స్పో జరుగుతుంది. ఒమన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో ఆర్గనైజర్ అయిన ఒమన్ ఎక్స్పో ఈ విషయాన్ని వెల్లడించింది. ఒమన్ రియల్ స్టేట్ అసోసియేషన్, ఒమన్ రియల్ ఎస్టేట్ ఎగ్యులేటింగ్ బాడీ, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక అంతర్జాతీయ ఇన్వెస్టర్స్కి ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పో మంచి వేదిక అనీ, రియల్ ఎస్టేట్ రంగంలో అనుసరించాల్సిన సరికొత్త విధానాల గురించి ఎక్స్పో ఔత్సాహికులకు తెలియజేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!