యూఏఈ లో 50 శాతం ట్రాఫిక్ డిస్కౌంట్స్ ప్రకటన
- October 22, 2019
షార్జా, యూఏఈ: ట్రాఫిక్ జరీమానాలు పొంది వున్న వాహనదారులు, జనవరి 31 లోపు సెటిల్మెంట్ చేసుకోదలచుకుంటే 50 శాతం డిస్కౌంట్న లభించనుంది. అలాగే బ్లాక్ పాయింట్స్ని కూడా రద్దు చేసుకునే అవకాశముంది. షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల& సైఫ్ అల్ జరి అల్ షామ్సి ఈ విషయాన్ని వెల్లడించారు. షార్జా ఎజ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆప్రూవల్ మేరకు ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్లను అనౌన్స్ చేస్తున్నట్లు ప్రకటించారాయన. అన్ని పోలీస్ స్టేషన్లలోనూ జరీమానాల చెల్లింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇతర మార్గాల్లోనూ జరీమానాల చెల్లింపుకు ఆస్కారం వుంది. అక్టోబర్ 22 తర్వాత నమోదయ్యే ఉల్లంఘనలకు మాత్రం ఈ డిస్కౌంట్ వర్తించదు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







