యూఏఈ లో 50 శాతం ట్రాఫిక్ డిస్కౌంట్స్ ప్రకటన
- October 22, 2019
షార్జా, యూఏఈ: ట్రాఫిక్ జరీమానాలు పొంది వున్న వాహనదారులు, జనవరి 31 లోపు సెటిల్మెంట్ చేసుకోదలచుకుంటే 50 శాతం డిస్కౌంట్న లభించనుంది. అలాగే బ్లాక్ పాయింట్స్ని కూడా రద్దు చేసుకునే అవకాశముంది. షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల& సైఫ్ అల్ జరి అల్ షామ్సి ఈ విషయాన్ని వెల్లడించారు. షార్జా ఎజ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆప్రూవల్ మేరకు ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్లను అనౌన్స్ చేస్తున్నట్లు ప్రకటించారాయన. అన్ని పోలీస్ స్టేషన్లలోనూ జరీమానాల చెల్లింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇతర మార్గాల్లోనూ జరీమానాల చెల్లింపుకు ఆస్కారం వుంది. అక్టోబర్ 22 తర్వాత నమోదయ్యే ఉల్లంఘనలకు మాత్రం ఈ డిస్కౌంట్ వర్తించదు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







