యూఏఈ లో 50 శాతం ట్రాఫిక్ డిస్కౌంట్స్ ప్రకటన
- October 22, 2019
షార్జా, యూఏఈ: ట్రాఫిక్ జరీమానాలు పొంది వున్న వాహనదారులు, జనవరి 31 లోపు సెటిల్మెంట్ చేసుకోదలచుకుంటే 50 శాతం డిస్కౌంట్న లభించనుంది. అలాగే బ్లాక్ పాయింట్స్ని కూడా రద్దు చేసుకునే అవకాశముంది. షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల& సైఫ్ అల్ జరి అల్ షామ్సి ఈ విషయాన్ని వెల్లడించారు. షార్జా ఎజ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆప్రూవల్ మేరకు ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్లను అనౌన్స్ చేస్తున్నట్లు ప్రకటించారాయన. అన్ని పోలీస్ స్టేషన్లలోనూ జరీమానాల చెల్లింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇతర మార్గాల్లోనూ జరీమానాల చెల్లింపుకు ఆస్కారం వుంది. అక్టోబర్ 22 తర్వాత నమోదయ్యే ఉల్లంఘనలకు మాత్రం ఈ డిస్కౌంట్ వర్తించదు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..