కువైట్ - భారత్ మధ్య చారిత్రక అనుబంధం:భారత రాయబారి
- October 24, 2019కువైట్: కువైట్లోని ఇండియన్ ఎంబసీ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ మరియు ఆఫీస్ డైరెక్టర్ ఆఫ్ ది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఫారిన్ మినిస్టర్, అంబాసిడర్ షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా, భారత సీనియర్ డిప్లమాట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ మాట్లాడుతూ, భారత్ - కువైట్ మధ్య చారిత్రక సంబంధాలు ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రతి కువైటీ ఇంట్లోనూ భారత వారసత్వానికి సంబంధించి ఏదో ఒక గుర్తు కనిపిస్తుంటుందని ఆయన అన్నారు.కువైట్ భారత రాయబారిగా జీవ సాగర్ వ్యవహరిస్తున్నారు
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్