కువైట్ - భారత్ మధ్య చారిత్రక అనుబంధం:భారత రాయబారి
- October 24, 2019
కువైట్: కువైట్లోని ఇండియన్ ఎంబసీ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ మరియు ఆఫీస్ డైరెక్టర్ ఆఫ్ ది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఫారిన్ మినిస్టర్, అంబాసిడర్ షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా, భారత సీనియర్ డిప్లమాట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ మాట్లాడుతూ, భారత్ - కువైట్ మధ్య చారిత్రక సంబంధాలు ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రతి కువైటీ ఇంట్లోనూ భారత వారసత్వానికి సంబంధించి ఏదో ఒక గుర్తు కనిపిస్తుంటుందని ఆయన అన్నారు.కువైట్ భారత రాయబారిగా జీవ సాగర్ వ్యవహరిస్తున్నారు
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!