కువైట్ - భారత్ మధ్య చారిత్రక అనుబంధం:భారత రాయబారి
- October 24, 2019
కువైట్: కువైట్లోని ఇండియన్ ఎంబసీ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ మరియు ఆఫీస్ డైరెక్టర్ ఆఫ్ ది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఫారిన్ మినిస్టర్, అంబాసిడర్ షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా, భారత సీనియర్ డిప్లమాట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ మాట్లాడుతూ, భారత్ - కువైట్ మధ్య చారిత్రక సంబంధాలు ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రతి కువైటీ ఇంట్లోనూ భారత వారసత్వానికి సంబంధించి ఏదో ఒక గుర్తు కనిపిస్తుంటుందని ఆయన అన్నారు.కువైట్ భారత రాయబారిగా జీవ సాగర్ వ్యవహరిస్తున్నారు
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







