కువైట్ - భారత్ మధ్య చారిత్రక అనుబంధం:భారత రాయబారి
- October 24, 2019
కువైట్: కువైట్లోని ఇండియన్ ఎంబసీ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ మరియు ఆఫీస్ డైరెక్టర్ ఆఫ్ ది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఫారిన్ మినిస్టర్, అంబాసిడర్ షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా, భారత సీనియర్ డిప్లమాట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ మాట్లాడుతూ, భారత్ - కువైట్ మధ్య చారిత్రక సంబంధాలు ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రతి కువైటీ ఇంట్లోనూ భారత వారసత్వానికి సంబంధించి ఏదో ఒక గుర్తు కనిపిస్తుంటుందని ఆయన అన్నారు.కువైట్ భారత రాయబారిగా జీవ సాగర్ వ్యవహరిస్తున్నారు
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







