దొంగతనం కేసులో భారత వలసదారుడ్ని పట్టించిన కెమెరా
- October 28, 2019
కువైట్:ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న భారతీయ వలసదారుడొకరు, డూప్లికేట్ 'కీ'తో రెస్టారెంట్లోకి ప్రవేశించి, అందులోంచి డబ్బుని దొంగలించాడన్న అభియోగాలతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి సంబంధించి ఆధారాలు దొరకకుండా చేయగలిగిన నిందితుడు, సీసీటీవీ కెమెరా కారణంగా దొరికిపోయాడు. సీసీటీవీ కెమెరాని కూడా నిందితుడు ధ్వంసం చేసినా, అప్పటికే రికార్డ్ అయిన వీడియోలో నిందితుడి వ్యవహారం బయటపడింది. కేసు విచారణని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు పోలీసులు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







