దొంగతనం కేసులో భారత వలసదారుడ్ని పట్టించిన కెమెరా
- October 28, 2019
కువైట్:ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న భారతీయ వలసదారుడొకరు, డూప్లికేట్ 'కీ'తో రెస్టారెంట్లోకి ప్రవేశించి, అందులోంచి డబ్బుని దొంగలించాడన్న అభియోగాలతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి సంబంధించి ఆధారాలు దొరకకుండా చేయగలిగిన నిందితుడు, సీసీటీవీ కెమెరా కారణంగా దొరికిపోయాడు. సీసీటీవీ కెమెరాని కూడా నిందితుడు ధ్వంసం చేసినా, అప్పటికే రికార్డ్ అయిన వీడియోలో నిందితుడి వ్యవహారం బయటపడింది. కేసు విచారణని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు పోలీసులు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







