ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం: దుబాయ్ ఎయిర్పోర్ట్లో ప్రయాణీకుల పాట్లు
- November 01, 2019
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 200 మందికిపైగా ప్రయాణీకులు ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు విమానం టేకాఫ్ అవ్వాల్సి వుండగా, ఎయిర్ ఇండియా సంస్థ నుంచి ఎలాంటి స్పందనా లేకుండా ప్రయాణీకుల్ని పడిగాపులు పడేలా చేశారు. తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన ప్రయాణీకులు, సోషల్ మీడియా వేదికగా సంస్థకు అలాగే భారత ప్రభుత్వాన్ని, సంబంధిత మంత్రిత్వ శాఖల్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. ఎట్టకేలకు రాత్రి సమయంలో ప్రయాణీకుల్ని ఉద్దేశించి అధికారిక ప్రకటన వచ్చింది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు విమానాన్ని రీ-షెడ్యూల్ చేశారన్నది ఆ ప్రకటన సారాంశం.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు